Home » ap govt
రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కాబోతోందా? ఎన్నో ఏళ్ల నాటి సీమ ప్రజల కల నెరవేరబోతుందా? అంటే అవునునే సంకేతాలు వినిపిస్తున్నాయి. సీమలో హైకోర్టు ఏర్పాటుపై జగన్ సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. నిపుణుల కమిటీ నివేదిక తర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీసుకుని వచ్చిన దిశ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా ఈ చట్టంపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఈ చట్టానికి ఇప్పటికే కేబినెట్, అసెంబ్లీ, శాసన మండలి �
ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.
అసెంబ్లీలో తనను అడుగడుగునా అవమానిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘బుద్ధి, జ్ఞానం ఉందా? అని నిన్న నన్ను ముఖ్యమంత్రి అన్నారని అన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరి తీయాలని, చెప్పుతో కొట్టాలని ప్రస్తుత సీఎం, అప
మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా
సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ మందుబాబులకు లిక్కర్ కార్టులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని చెప్పారు ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీఎప్బీసీఎల్) మేనేజింగ్ డ�
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాల అమలుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఆ జీవోలో తప్పు ఏముందని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.