Home » ap govt
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియాన్ని తప్పించింది.
జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి కట్టబెట్టిన 498.3 ఎకరాల భూ కేటాయింపులను ఏపీ కేబినెట్ రద్దు చేసింది. విశాఖలో లులూ గ్రూప్నకు కేటాయించిన 13.6 ఎకరాలు రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019, అక్టోబర్ 30వ తేదీన సీ�
వైఎస్సార్ ఆదర్శ పథకం మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా 6 వేల వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వాహనాలను అందజేయనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నేత�
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నవరత్నాలు నవగ్రహాలుగా మారిపోయాయని విమర్శించారు. ప్రజావేదిక
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజయవాడలోని కృష్ణ నది కరకట్టపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న సీఆర్డీఏ.. అక్టోబర్ 17వ తేదీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. శివ స్వామికి చెందిన ఆశ్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ �
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో సంచలన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా
ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 20శాతం ఇంటర్నల్ అసెస్ మెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.
పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ రీ-టెండరింగ్తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్ తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో