Home » ap govt
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజయవాడలోని కృష్ణ నది కరకట్టపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న సీఆర్డీఏ.. అక్టోబర్ 17వ తేదీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. శివ స్వామికి చెందిన ఆశ్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ �
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో సంచలన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా
ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 20శాతం ఇంటర్నల్ అసెస్ మెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.
పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ రీ-టెండరింగ్తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్ తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త ట్రాఫిక్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు వేస్తున్నారు. రూల్స్ బ్రేక్
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని (అక్టోబర్ 10, 2019) లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ పథకాన్ని... 2022 వరకు కొనసాగించనున్నారు.
సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అధికారులు మార్కులు ఇచ్చారు. అభ్యర్థులందరికి 2 మార్కులు కలిపారు. ప్రశ్నల్లో తప్పులు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం
తెలుగుదేశం నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. యరపతినేనిపై వ�