Home » ap govt
హైదరాబాద్ : దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోపం వచ్చింది. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మండిపడ్డాడు. ఏపీ పోలీసులు, ప్రభుత్వం తీరుని తప్పుపట్టాడు. పోలీసులు తనతో వ్యవహరించిన తీరు సరిగా లేదన్నాడు. వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఒక న్యాయం, నాకొక న్యా�
ఏబీ వెంకటేశ్వర్ రావు కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఏబీ వెంకటేశ్వరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు. Also Read : ఆశ్చర్యపరిచిన ప్రియాంక
అమరావతి : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. డీజీపీ సహా ఎన్నికల విధ�
తిరుమల : శ్రీవారి నైవేద్యం విషయంలో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ నైవేద్యం సమర్పిస్తారు. ఈ విషయంలో మార్పు చేశారు. నైవేద్యాన్ని ఉదయం 7 గంటలకు మార్చారు. ఇలా చేయడం వల్ల స్వామి వారిని పస్తు పెట్ట
హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు లైన్ క్లియర్ అయింది. వెంటనే మాధవ్ వీఆర్ఎస్ కు ఆమోదం తెలపాలని ఏపీ సర్కార్ కు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీంతో ఆయన వైసీపీ తరపున హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయి
అమరావతి : ఓట్ల తొలగింపు, ఫారం 7 దుర్వినియోగంపై ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. ఈ కేసుల విచారణ కోసం మరోసిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేశారు. మార్చి 6 బుధవారం వరకు ఓట్ల తొలగింపుపై ఏపీ రాష్ట
డేటా చోరీ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సిట్ నియమించింది. గత కొద్ది రోజులుగా సేవామిత్రలో ప్రజలకు సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ కంపెనీ నిక్షిప్తం చేసిందనే ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దర్యా�
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం 155 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. జోన్ల వారీగా ఖాళీలు : మొదటి జోన్ – 24, రెండో జోన్ – 46, మూడో జోనో – 29, నాలుగో జోన్ – 56 అర్హత : ఇంటర్తో పాటు �