ap govt

    ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు చెక్ : ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం

    August 28, 2019 / 02:43 PM IST

    ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తున్నారా.. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారా.. హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడుపుతున్నారా.. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారా..అయితే మీ చేతిలోని స్మా�

    రాజధాని రైతులకు రిలీఫ్

    August 27, 2019 / 11:29 AM IST

    రాజధాని రైతులకు జగన్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రూ.187.44 కోట్లు విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి రైతులకు కౌలు కింద

    అప్పుడే వేటు పడింది : గ్రామ వాలంటీర్ ఉద్యోగాల నుంచి తొలగింపు

    August 26, 2019 / 03:56 PM IST

    ఇటీవలే సీఎం జగన్ గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ మధ్యనే వారికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నారు. ఇలా విధులు ప్రారంభించారో లేదో అప్పుడే వేటు పడింది.

    ప్రభుత్వానికి హెచ్చరిక : రాజధానిని తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష

    August 26, 2019 / 10:37 AM IST

    ఏపీ రాజధాని వ్యవహారం దుమారం రేపుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తారనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ప్రకాశం జిల్లా దొనకొండని రాష్ట్ర రాజధానిగా

    రాష్ట్రమే కడుతుంది : పోలవరంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

    August 26, 2019 / 10:05 AM IST

    ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం  నిర్మాణాన్ని పూర్�

    సాహో నిర్మాతలకు తెలంగాణలో షాక్: ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

    August 25, 2019 / 09:34 AM IST

    300కోట్ల బడ్జెట్‌తో భారీ నిర్మాణ విలువలతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఆగస్ట్ 30వ తేదీన విడుదల కాబోతున్న సాహో సినిమా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక

    రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్ : EKYC చేయకున్నా సరుకులు

    August 25, 2019 / 06:08 AM IST

    ఏపీ ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఊరటనిచ్చింది. ఈకేవైసీ (EKYC-ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయకున్నా రేషన్ ఇస్తామని తెలిపింది. ఈకేవైసీ నమోదు

    రేషన్ కార్డు దారులకు గమనిక : EKYC గడువు పెంపు

    August 23, 2019 / 02:58 AM IST

    తెల్లరేషన్ కార్డులో EKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అనుసంధానం గడువును పెంచారు. పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించినట్లు..సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. తొలుత ఆగస్టు 20 వరకు తుది గడువు విధ�

    హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

    August 22, 2019 / 06:33 AM IST

    హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని

    ఇసుక అక్రమ తవ్వకాల కేసు : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

    May 9, 2019 / 09:12 AM IST

    ఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వాదన�

10TV Telugu News