Home » ap govt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిహద్దులు మార్చొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర హోం శాఖ పరిధిలోని జనాభా లెక్కల డైరెక్టరేట్. త్వరలో 2021 జనాభా లెక్కల గణన జరగనుందని, అది పూర్తయ్యే వరకు పరిపాలనా విభాగాల(అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్)
శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ త్వరలో కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఆమోదం... రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం(జనవరి 26,2020) 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిపబ్లిక్ డే
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు నమోదు చేసింది. నిన్నటి సభలో భూ ఆక్రమణలపై సమగ్ర
వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శాపనార్థాలు పెట్టారు. వినాశానికి దారి తీస్తుందని, భవిష్యత్లో అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులపైన దాడి చేస్తారా ? మేకులున్న లాఠీలతో లాఠీఛార్జీ చేస్తారా ? నోటిమాట రా�
మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటుకు కావల్సిన భూమిని సేకరించడానికి, అర్బన్ ప్లానింగ్ అభివృద్ధికి గత ప్రభుత్వం 2014లో ఉడాను రద్దు చేసి, సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో 33 వేల ఎకరాల భూ సమీకరణ ఒప్పందం కుదుర్చుకున్న 21వేల మంద�
ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. సంక్రాంతి పండక్కి గ్రామాలకు వెళ్లిన వారు.. రిటర్న్ జర్నీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. ఇందులో
అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు ఉంచేందుకు సిద్ధం అవుతుంది. అమరావతి నుంచి విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. ఈ క్రమంలో హై పవర్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతిపాదనలు చేస్తుంద�