Ap Health Minister

    ఎవర్నీ వదలం.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

    June 18, 2024 / 02:58 PM IST

    ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చింగా విచారణ జరుగుతుందని, ఎవర్నీ వదలిపెట్టమని హెచ్చరించారు.

    డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని.. అడ్డుకున్న బీజేపీ నేతలు

    February 11, 2024 / 12:05 AM IST

    Minister Vidadala Rajini : గుంటూరులో డయేరియా ప్రబలుతోంది. నగరంలో అనేక మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. వివిధ ఆస్పత్రులలో చేరి డయేరియా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యంతో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది బాధితులు జీజీహెచ�

    Andhra Pradesh : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

    November 30, 2021 / 05:29 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. సోమవారం 101 కరోనా కేసులు నమోదు కాగా.. మంగళవారం కేసుల సంఖ్య 184గా నమోదైంది.

    Ap Government : ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అంబులెన్స్

    July 13, 2021 / 07:52 PM IST

    ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు భారీగా 104 అంబులెన్స్ లను కొనుగోలు చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 539 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ.89.27 కోట్ల ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి ప్రాథమిక ఆరోగ�

    COVID 19 in Andhrapradesh : 24 గంటల్లో 534 కేసులు, ఇద్దరు మృతి

    December 17, 2020 / 04:06 PM IST

    covid19 in ap : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత వేల సంఖ్యలో నమోదయిన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 63 వేల 821 శాంపిల్స్ పరీక్షించగా..534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 17తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం మెడి�

    COVID 19 in Andhrapradesh : 478 కేసులు, ముగ్గురు మృతి

    December 16, 2020 / 06:06 PM IST

    COVID 19 in Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 64 వేల 099 శాంపిల్స్ పరీక్షించగా..478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం

10TV Telugu News