Home » Ap Land Titling Act
Sajjala Ramakrishna Reddy: ఎవరినీ భ్రమలో పెట్టాల్సిన అవసరం తమకు లేదని సజ్జల అన్నారు. సీఎం జగన్పై
చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్కపైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచించండి.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు.
రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారని ప్రజలను భయపెడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే.. వాస్తవాలను మభ్యపెట్టి లేని పోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోం
నిజం తెలిసేలోపు అబద్దం ఊరంతా చుట్టేసి వచ్చినట్లు... భూ యజమానులకు మంచి చేసే చట్టంపై దుష్ప్రచారం జరుగుతోందని అంటోంది వైసీపీ..