Home » AP News
తెలుగుదేశం పార్టీలో ఏడాది నుంచి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. గౌరవం లేనిచోట నేను ఉండలేకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న అంటూ దివ్య వాణి అన్నారు. గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో దివ్యవాణి వ్యవహారం హాట్ టాపిక్ గా
Crime news: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో గ్యాస్ సిలీండర్ పేలి నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పేలుడు దాటికి ఇంటిపైకప్పు కూలిపడటంతో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకొని పోయార�
భర్త తీరుతో విసిగిపోయి, తన దారి తానే వెతుక్కుంటూ వెళ్లిన ఒక నిండు గర్భిణీ, 65 కిలో మీటర్లు కాలినడకన బయలుదేరి..చివరకు రోడ్డుపై ప్రసవించింది.
ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ను సమర్ధించిన ప్రతిపక్షాలను ఎక్కడైనా చూశారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో..
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని టీడీపీ ఇప్పటికే నిరనలు చేపడుతుంది. ఈ క్రమంలో ఆ పార్టీ
ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా.. ఇదేం బాదుడు, ఇదేం పాలన అంటూ వైసీపీ సర్కార్ ను చంద్రబాబు ప్రశ్నించారు...
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి స్వయంగా దగ్గరుండి సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరిని తొలగించి కొత్తవారికి మంత్రి పదవులు ...
రోజు రోజుకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం బలపడుతుందని..రాష్ట్ర బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఇక్కడి స్థితిగతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియజేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు
మిర్చి రైతులకు పండగే..!