Home » AP Political News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ షోకాజుపై గట్టి వివరణ ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
అమరావతి రాజధాని పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని రవీంద్ర కుమార్ మండిపడ్డారు.
2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలను దోచుకుతింటుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గారు... ఇచ్చిన మాటను మరిచిపోయారు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
జగన్ మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని, గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు
మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమ మైలవరంలో నిరసనకు దిగారు. మైలవరం ప్రధాన కూడలిలో వాహనాల్ని నినిలిపివేసి రోడ్డుపై భైఠాయించారు
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలినానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు