Home » AP Political News
దేశంలో అన్ని ఉత్పత్తులపై రేట్లు పెంచిన బీజేపీ ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతుందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోనున్న జగన్ సర్కార్.. పన్నుల రూపంలో ప్రజలను పీక్కుతింటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..దశల వారిగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పారని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలే రాష్ట్రంలో కల్తీసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు
రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో తక్కువ నాణ్యత కలిగిన మద్యం అమ్ముతున్నారని, అవి తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్
ప్రజా సమస్యలు చర్చించే పవిత్ర దేవాలయమైన శాసనసభలో ప్రతిపక్షాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు.
జనసేన ఆవిర్భావ సభలో వ్యక్తిగత ఆరోపణలు తప్పితే విధానపరమైన మాటలు సభలో పవన్ మాట్లాడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు
జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలపై సీఎం జగన్ సైతం ఆ మరణాలు సహజ మరణాలంటూ అసెంబ్లీలో ప్రకటించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని కన్నబాబు అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు
కల్తీ సారా మరణాలను సాధారణ మరణాలుగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసుస్తుందని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలు సహా దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీపీఐ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.