Home » AP Politics
అంతా ఓకే అన్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడో డౌట్ కొడుతోంది.. పొత్తుపై రకరకాల వ్యాఖ్యానాలు.. అనేక రకాల ఊహాగానాలతో ఎప్పుడూ పొత్తు పాలిటిక్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి..
మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు.
పార్టీకి బలం ఉన్న స్థానాలను ప్రత్యేకంగా శివప్రకాశ్ నోట్ చేసుకుంటున్నారు.
Ambati Rambabu: నాలుగు సిద్ధం సభలతో టీడీపీ-జనసేన నేతలు శ్రీమద్రమారమణ గోవిందా అంటున్నారని ఎద్దేవా చేశారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం తెలుగు దేశం పార్టీలో చేరారు.
మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయం.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరి పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పోటీ చేస్తారా లేక ముద్రగడ కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల షెడ్యూల్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తుకు సిద్ధమైంది బీజేపీ. శనివారం ఢిల్లీ కేంద్రంగా టీడీపీ-జనసేనతో పొత్తు విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ -జనసేన కూటమి తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన నాటినుంచి పలు నియోజకవర్గాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి.