Home » AP Politics
మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో సీఎం జగన్ తాజా ప్రకటన విస్తృత చర్చకు దారితీసింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా మనసులో ఏముంది?
పొత్తుల విషయంపై చర్చించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
తన పోటీపై పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే భీమిలిలో గిఫ్ట్లు పంచుతున్న గంటా వ్యవహారశైలి హాట్టాపిక్ అవుతోంది.
హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించారు.
సీఎం జగన్ రాముడిలా వదిలిన బాణమే నేను.. నేను ఏనుగు లాంటివాడిని కుక్కలు ఎన్నో మొరుగుతాయి ఐ డోంట్ కేర్ అంటూ స్వామి దాస్ వ్యాఖ్యానించారు.
విశాఖ అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉంటానని, అలాఅని అమరావతికి మేం వ్యతిరేకం కాదని జగన్ చెప్పారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించనున్నారు. వైజాగ్ విజన్ - ప్యూచర్ విశాఖ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు.
రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపై దృష్టి పెట్టామని చెప్పారు.