Home » AP Politics
స్పీకర్ నోటీసులకు టీడీపీ రెబల్స్ కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్ ఇంతవరకు స్పందించలేదు.
Balineni Srinivasa Reddy: ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవటానికి ప్రయత్నించడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
పార్టీ కార్యక్రమాల్లో జోరుచూపిస్తున్న కలిశెట్టి... తగ్గేదేలే అన్నట్లు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తుండటంతో కళా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ పార్లమెంట్ స్థానం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీటుగా మారింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టిసారించారు.
నిరుద్యోగులకు హామీ ఇస్తున్న రానున్న ఎన్నికల్లో విజయం మనదే.. రెండు నెలలు ఓపికపట్టండి.. మనం అధికారంలోకి రాగానే ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ అన్నారు.
విశాఖ పార్లమెంట్ స్థానం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీటుగా మారింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ నుంచి పోటీ చేయటానికి రాజకీయ నేతలు పోటీ పడుతున్నారు.
లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర.. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశలో 11రోజులపాటు 31 నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.
టీడీపీలో వారసులకు రెడ్కార్డు