Home » AP Politics
ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియామకం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి డ్యాన్సులకు అంబటి రాంబాబును పిలుస్తామని అన్నారు.
పవన్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించారు. తొలి దశలో ముఖ్య నాయకులు..
ఎన్నికల వేళ టీడీపీ-జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటనపై బీజేపీ ప్రభావం పడుతోంది. దీంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఈ నెల 14న అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ-జనసేన సూచనప్రాయంగా నిర్ణయించాయి.
ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్ఠానం పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్నారు.
ఈ మేరకు పోటీ చేయించేందుకు ఆలోచించాలని పవన్ కల్యాణ్ను హరిరామ జోగయ్య కోరారు....
కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమి చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు.
వైసీపీకి గట్టి హోల్డ్ ఉన్న జిల్లా కావడంతో ఆశావహులు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ స్పీడ్తో పాటు సానుభూతి పవనాలతో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీదేవికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలా నెట్టుకువస�
ఏపీ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ఎన్డీయేలో చేరమని బీజేపీ ఆహ్వానించింది అని చంద్రబాబు చెబితే.. నిధుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతోంది.