Home » AP Politics
ఇలా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అంతా ఢిల్లీ బాట పట్టడాన్ని ఎలా చూడాలి? హస్తిన కేంద్రంగా సాగుతున్న ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోనుంది?
ఏపీ మంత్రి ఆర్కే రోజా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
వైఎస్ షర్మిలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని సూచించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసే వారని చెప్పిన షర్మిల ఏ మొఖం పెట్టుకుని ..
చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు.. అందుకే అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు.
Minister RK Roja : చంద్రబాబు, పవన్ కల్యాణ్పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్ని తోక పార్టీలు కలిసొచ్చినా కూడా జగన్మోన్ రెడ్డిని ఏం చేయలేవన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటించనున్నారు.
ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే..
మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కల్యాన్.. ఆ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు.