Home » AP Politics
చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించనున్నారు.
ఆ నాడు జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ విజయం సాధించాలని కోరుతూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందని మోత్కుపల్లి అన్నారు.
రెండు మూడు రోజుల్లో రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తాను. అవకాశం ఉంటే జైల్లో చంద్రబాబును కలుస్తాను. చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి అన్నారు.
స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ఉంటే.. భయపడి దాక్కున్నారని లోకేశ్పై దుష్ప్రచారం చేస్తున్నారని గంటా శ్రీనివాస్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి నిరవధిక దీక్షలో కూర్చున్నారు. గత రెండు రోజులుగా వీరు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే, పోలీసులు వారి దీక్షను భగ్నం చ�
టీడీపీని కేసుల భయం వెంటాడుతున్న సమయంలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు సీఎం జగన్. CM Jagan Master Plan
దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్టణం. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాం. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తెలుగుదేశం శాసనసభ పక్ష నిరసనలో వైకాపా బహీష్కృత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.