Home » AP Politics
రోజుకు మూడు సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
వైసీపీ పథకాలనే టీడీపీ, జనసేన కూటమి మ్యానిఫెస్టోలో హామీలుగా చేర్చిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
CM Jagan Comments : మోసం చేసేందుకు మళ్లీ సిద్ధమయ్యాడు!
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూతబడిన 5వేల స్కూళ్లను జగన్ ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటికే సంక్షేమంలో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న వైసీపీ.. టీడీపీతో పోటీగా లేనిపోని హామీలు ఇవ్వకపోవడాన్ని గుర్తించిన బీజేపీ.. ముందుగా జాగ్రత్త పడిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తాజా పరిణామాలతో కూటమిలో బీజేపీ చాలా జాగ్రత్తగా వ�
పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో 16 చోట్ల రెబల్స్ రంగంలో ఉండగా, ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు తదితరులను రెబల్స్ షేక్ చేస్తున్నారు.
బీజేపీ భాగస్వామ్యం లేకపోతే బీజేపీ సపరేటుగా మేనిఫెస్టో విడుదల చేయాలి కదా? అలా చేయలేదంటే బీజేపీ భాగస్వామ్యం ఉన్నట్టే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మ్యానిఫెస్టోపై ఏపీ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది.
జగన్ ఏయే పథకాలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు, ప్రణాళికలతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి వెళ్తోంది?
టీడీపీ జనసేన బీజేపీ మ్యానిఫెస్టో పై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు.