ఏపీలో పాలిసెట్-2019 ఫలితాలు గురువారం (మే 9)న ఉదయం 11 గంటలకు విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పండాదాస్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,24,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వీరిలో 84.33 శాతం మంది విద్యార్�
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2019 ఫలితాలను ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు మొత్తం 1,31,931 దరఖాస్తు చేసుకోగా. 1,24,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ రోజు విడుదలైన ఫలితాల్లో 82 శాత�