Home » AP PRC
ఉద్యోగ సంఘ నేతలు రాజకీయ నేపథ్యంలో ఆలోచనలు విడనాడాలన్న సూర్యనారాయణ.. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్కు ఇచ్చిన లేఖలో కోరారు ఉద్యోగులు.. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది...
నాలుగు శాతం జీతాలు తగ్గుతాయంటున్న అశోక్బాబు వాదనతో ఉద్యోగ సంఘాల నేతలు ఏకీభవించట్లేదు. ఆశించిన స్థాయిలో ఫిట్మెంట్ రాకపోయినా...
పీఆర్సీపై సీఎం జగన్ కీలక భేటీ
క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమాలోచనలు జరిపారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై..
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు
పీఆర్సీపై స్పష్టత రాలేదు. తాజాగా...ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రాష్ట్రప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్రస్థాయి మండిపడ్డారు...
సీఎం ఆదేశాల మేరకు మళ్లీ కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పీఆర్సీతో బడ్జెట్ పై పడే భారాన్ని అంచనా వేస్తున్నామని, ఈ క్రమంలో పీఆర్సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారని చెప్పారు.
పీఆర్సీపై ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనలకు తెరపడింది. ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో..