Home » AP PRC
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత అంతగా లేదు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదు. పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాల వరకే..
ఉద్యోగుల ఆందోళనలు క్యాష్ చేసుకోడానికి కొందరు గోతికాడ నక్కలా చూస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి భావోగ్వేదానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దు.
ఇప్పటివరకు నాలుగు గ్రూపులుగా ఉన్న సంఘాలు ఇప్పుడు అంతా కలిశారు. ఓ ప్రైవేట్ హోటల్ లో నాలుగు సంఘాలకు చెందిన కీలక నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు.
రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం..
కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు. సౌత్ ఇండియాలోనే ఏపీలో హెఆర్ఏ ఎక్కువగా ఉంది. కరోనా సమయంలోనూ ఉద్యోగులకు మేలు చేశాము.
తాము ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని..కార్యచరణేనంటూ కుండబద్ధలు కొట్టారు. 2022, జనవరి 19వ తేదీ బుధవారం ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేశారు.
గాంధీనగర్ లోని ఎన్జీవో భవన్ లో పీఆర్సీ కాపీ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
హైదరాబాద్ కోల్పోవడంతో లక్షల కోట్లు ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గింది. ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం.
పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.
ఉద్యోగుల అభ్యంతరాలపై ప్రభుత్వం సమాలోచనలు