Home » AP PRC
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం
ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఏక పక్షంగా పీఆర్సీ జీవోలను అమల్లోకి తెచ్చినందుకే ఉద్యమ బాట పట్టినట్టు నోటీసులో ప్రస్తావించారు...
పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలి. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తాం.
నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి స్పందించారు...
ఈ పిటిషన్ విచారించే రోస్టర్ లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని...
ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అపనమ్మకం!
చర్చలకు వెళ్లేందుకు నిరాకరించాయి. ప్రభుత్వంతో చర్చల్లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మె విజయవంతానికి...
ప్రభుత్వం నుంచి చర్చల ఫోన్ కాల్.. ఉద్యోగ సంఘాల సమావేశాలు.. నిరసన ప్రణాళికలాంటి.. వరుస పరిణామాలు పీఆర్సీ ఉత్కంఠను పెంచుతున్నాయి.
కొత్త పే స్కేల్తో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ.. ట్రెజరీ, CFMS, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పురోగతిపై...
సమ్మెకు సై అంటున్న ఏపీ ఉద్యోగ సంఘాలు