Home » AP PRC
పీఆర్సీతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో కొన్ని సంఘాలు చర్చిస్తున్నాయి. సమావేశంలో వారి వారి వాదనలు వినిపిస్తున్నాయి. గుర్తింపు పొందిన సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేవన
ఉద్యోగులు తప్పు చేసినప్పుడు చర్యలుండడం సహజమే
ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిరూపించుకోవాలంటే పాత జీతాలే ఇవ్వాలని, అప్పుడే ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని పీఆర్సీ సాధన సమితి..
జీతాలు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఆర్థిక శాఖ జారీ చేసిన సర్కులర్ పై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఉద్యోగులపై తీసుకుంటే ఫిబ్రవరి 7 నుంచి జరగాల్సిన సమ్మెని..
డిమాండ్లు పెట్టి ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నారు సజ్జల. ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తామని చెప్పి.. ఇప్పటినుంచే సహాయ నిరాకరణ చేయడం సరికాదన్నారు.
జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని సూచించింది. బిల్లుల ప్రక్రియ..
కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు
ఓవైపు ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా, ఏపీ సర్కార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. నూతన పీఆర్సీ అమలుపై పట్టుదలగా ఉంది. ఆ దిశగా తన పని తాను చేసుకుపోతోంది.
మేము చర్చలకు రాలేదు. ముఖ్యమైన మూడు డిమాండ్స్ ని మంత్రుల కమిటీతో చెప్పాము. వాటిని మీద ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ... చర్చలకు రావాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంది.
పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగా సంఘాల నేతలు కోరారని.. అయితే, ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల.