Home » AP PRC
ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో విజయవాడ సక్సెస్ కావడంతో ఉద్యోగ సంఘాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం చలో విజయవాడకి వచ్చే వారిని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని
సమ్మె వల్ల ఉద్యోగులు సాధించేది ఏమీ ఉండబోదన్నారు సజ్జల. ఉద్యోగుల అంశాన్ని కొంతమంది పొలిటికల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు.
సమ్మె వల్ల ఎలాంటి లాభం లేదన్నారాయన. సమ్మె.. పరస్పర నష్టదాయకం అని చెప్పారు. ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని..
జీతాలు పెంచాము అని చెప్పి తగ్గించడం మోసపూరితమైన చర్య. ఉద్యోగులను ఈ ప్రభుత్వం వంచించింది. ఉద్యోగులను చర్చలకు పిలిచి అవమానించారు.
బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతేకాదు.. నరసన్నపేట హైవేపై వాహన తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులు అన్న అనుమానంతో బస్సుల నుంచి కిందకు దింపివేస్తున్నారు. విజయవాడ - నందిగామ రహదారి
ఐఆర్ తో సంబంధం లేకుండా జీతం పెరుగుతుందని చెప్పారు. ఎవరికీ జీతం తగ్గరాదని సీఎం చెప్పారని, ఉద్యోగులు అర్థం చేసుకుని 'ఛలో విజయవాడ', సమ్మె ఆలోచన వీడాలని ఆయన హితవు పలికారు.
మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు ఉంచిన మూడు డిమాండ్లు తీర్చలేమని తేల్చేసింది మంత్రుల కమిటీ.
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలో ఏం రహస్యం ఉంది? ఎందుకు బయట పెట్టడం లేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పీఆర్సీ సాధన సమితి నేతలు.