Home » AP Projects
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
మొదటిరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను పరిశీలించి, అనంతరం నందికొట్కూరులో రోడ్ షో నిర్వహిస్తారు.
తూర్పుగోదావరి : పోలవరంలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఏకధాటిగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. 22 గంటల్లో 29, 664 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి.. దుబాయ్ పేరున ఉన్న రికార్డును అధిగమించింది. ఈ పనుల్లో 3,600 మంది కార్మ�