Home » ap rains
బుధవారం 188 మండలాల్లో తీవ్ర వడగాలులు, 195 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజులు(సోమ, మంగళవారం) భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఆంద్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. అసని తీవ్ర తుఫాన్ మరికొన్ని గంటల్లో కోస్తాంధ్ర తీరం దాటనుంది.
ఉత్తరాంధ్రను టెన్షన్ పెట్టిన జొవాద్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఆదివారం అర్థరాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది.
గేటుకు గ్రీజు వేయించలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు కడతాడా? గేటుకి రిపేర్ వస్తే ఏడాది అయినా చేయలేదు. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది..
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున..
ఏపీలో మళ్లీ మళ్లీ వానలు
జొవాద్ ప్రభావంతో.. అతిభారీ వర్షాలు