Home » ap rains
ఉదయం 8గంటల వరకు ఎంత మందికి ఆహారం అందించారని అధికారులను వివరాలు అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. బాధితులకోసం కళ్యాణ మండపాలు, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని,
ప్రకాశం బ్యారేజ్ దిగువన రిటైనింగ్ వాల్ పైవరకు వరద నీరు చేరింది. ఈ క్రమంలో బ్యారేజ్ ఫిల్టర్ దెబ్బతింది.
రామవరప్పాడు వంతెన దిగువన జలదిగ్భందంలో హోమంత్రి అనిత నివసించే కాలనీ ఉంది. ఆమె ఇంటిని వరద నీరు చుట్టుముట్టడంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 4గంటల వరకు చంద్రబాబు నాయుడు నిర్విరామంగా విజయవాడ నగర వీధుల్లో వరదనీటిలోనే పర్యటించారు.
బాధితులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో వరద సహాయక చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు.
విజయవాడ కలెక్టరేట్ లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు.
అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 23 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలోని తెనాలిలో 18 సెంటీమీటర్లు
ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోందని, సోమవారంలోగా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే..
ఈ నెల 26న అర్థరాత్రి బంగ్లాదేశ్-వెస్ట్ బెంగాల్ కు ఆనుకుని ఉన్న ఖెపురా వద్ద తీవ్ర తుపానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది.