-
Home » ap sec nimmagadda ramesh kumar
ap sec nimmagadda ramesh kumar
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం
ఈ నెల(మార్చి) 31తో తన పదవీ కాలం ముగుస్తుందని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.
లేఖలు లీక్.. ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు
గవర్నర్ కు తాను రాసిన లేఖలు, గవర్నర్ ప్రత్యుత్తరాలు లీక్ కావడంపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఏపీ మంత్రులు
Mptc Zptc Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించలేమని ఏపీ హైకోర్టు అంది.
నిమ్మగడ్డ స్థానంలో ఏపీకి కొత్త ఎస్ఈసీ, రేసులో ఆ ముగ్గురు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఏపీ కొత్త ఎస్ఈసీ నియామకంపై జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపింది.
ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టు షాక్, ఆ ఆదేశాలు కొట్టివేత
highcourt gives shocks to sec nimmagadda ramesh kumar: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. రీనామ�
పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సమయంపై ఎస్ఈసీ కీలక నిర్ణయం
polling timings in panchyat elections: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నా
మంత్రి పెద్దిరెడ్డి బయటకి రాకూడదు, ఎస్ఈసీ సంచలన ఆదేశాలు
ap sec sensational orders: ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వర్గాలు, మంత్రులతో ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పలు �
నేను రిటైర్ అవుతున్నా, పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు
nimmagadda ramesh kumar retirement: ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా అని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే అధికార
ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య మరో వివాదం.. వాచ్ యాప్పై అభ్యంతరం
ap sec vs jagan government over watch app: ఏపీలో పంచాయతీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ని పెంచాయి. పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వం మధ్య రగడకు దారితీసింది. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య వరుసగా వివాదాలు నడుస్తున్నాయ�
ప్రకాశం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్, గుడికి వెళ్లి వస్తుండగా, రంగంలోకి ఎమ్మెల్యే
sarpanch candidate kidnapped: ఏపీలో పంచాయతీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో లోకల్ వార్ రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, ప్రకాశం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేప