ఏపీ సీఎస్ సమీర్ శర్మ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా అని...
బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉంటుందని తెలిపింది. కోవిడ్ 19 నిబంధనలు ఎత్తివేయడంతో సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది...
పీఆర్సీపై తగ్గేదేలే అంటున్న ఏపీ ఉద్యోగులు _
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు నవంబర్ 1 నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసురుతోంది. 8 మంది సచివాలయ ఉద్యోగులు కరోనాతో మరణించడంతో.. సెక్రటేరియట్ ఆఫీసర్లకు వైరస్ టెన్షన్ పట్టుకుంది.
ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసిరింది. కరోనా సెకండ్ వేవ్ భయంతో ఏపీ సచివాలయం ఉద్యోగులు వణికిపోతున్నారు.
AP Cabinet decisions : ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం రెండున్నర గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో… రైతు భరోసా పథకం, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తె�
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖామంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ప్ర�
విశాఖపట్టణానికి రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా సచివాలయం ఎక్కడ ఉంటుందనే దానిపై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. తాజాగా మధురవాడలోని మిలీనియం టవర్స్కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండ�