ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా...
టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని విరుచకపడ్డారు. లిమిట్లో ఉండాలని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడికి స్పీకర్ హెచ్చరించారు. నన్ను మీరు డిక్టేట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్లో దోషులెవరో కఠినంగా శి
AP స్పీకర్ కోడెలపై దాడి చేసింది ఎవరు ? వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు.