Home » Ap Students
వర్షాలతో పలు చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో..
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ కాలేజీల్లో చదవే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు సిద్ధమైంది.
TOEFL Exam : విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అందించడానికి ఏపీ ప్రభుత్వం, ప్రిన్స్టన్ ఆధారిత ఈటీఎస్ గత జూన్ 23, 2023న ఒప్పందంపై సంతకం చేశాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ. 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఏపీ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ను కోరారు. ఈమేరకు ఆయన ఈరోజు కేంద్రమంత్రికి ఫోన
యుక్రెయిన్లో ఉంటున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రిని లేఖలో కోరారు జగన్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం నిధులను మంగళవారం విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ డబ్బులను విడుదల చేశారు.
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాల కోసం పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను సీఎం జగన్ అభినందించారు.
ఏపీ రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే ఉత్కంఠ తొలగిపోయింది. పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటన చేశారు. 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడార�
విద్యార్థులపై సీఎం జగన్ వరాలు కురిపించారు. కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు. చదువుకోవాలనే ఉద్దేశ్యంతో తాము వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హాయాంలో ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చడానికి ప్