-
Home » Ap Three Capital
Ap Three Capital
Three Capitals : తిరుపతిలో మరో సభ…మూడు రాజధానులకు మద్దతు
ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులతో .. భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎవరి పక్షమో : జీవీఎల్ మాటల అంతరార్థం ఏంటో?
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తనకు తోచింది మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెబుతారా? లేక తన సొంత ఉద్దేశాలను వ్యక్తం చేస్తారా అన్నది అంతుచిక్కడం లేదనే టాక్ నడుస్తోంది. ఆయన జగన్ సర్కారు నిర్ణయానికి మద్దతుగా మాట్ల�
బిల్లును అడ్డుకుంటారా? మండలి ఛైర్మన్పై బొత్స ఆగ్రహం
ఏపీ శాసనమండలిలో మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడిలా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ తప్పు బట్టింది. తనకున్న విచక్షణాధికారాల
శానసమండలి మరోసారి వాయిదా : మండలి ఛైర్మన్పై మంత్రుల అభ్యంతరం
ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్�
పెద్దాయన (బాబు)కు ఎంత టైం – సీఎం జగన్..సార్..టైం ఇవ్వాలి..బాబు
ఏపీ శాసనసభలో తనకు మరికాస్త టైం ఇవ్వాలన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఏపీ శాసనసభలో మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. దీనిపై సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. ఇంకా ఎంత సేపు మాట్�