Home » AP
ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెడ్ జోన్ల జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఇక ఆరెంజ్ జోన్ జిల్లాలుగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం,
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో వాలంటీర్ గబ్బాడ అ
సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్లో వందల మంది సీనియర్ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణ. ఆయన 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకొచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ శనివారం(మే 2,2020) తన క్యాంపు కార్యాల
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం(మే 2,2020) బులిటెన్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ద
ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. డబుల్ డిజిట్స్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మే 01వ తేదీ శుక్రవారం ఉదయానికి 60 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు మొత్తం 1463కు చేరు�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 5 రోజులుగా రోజూ 80వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1259 కేసులు నిర్ధారణ
ఏపీ సీఎం జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుత
జగన్ సీఎం అయ్యాక కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీఎం జగన్ కొత్త పాలసీ రూపొందించారు. తాజాగా నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయ�
కరోనా భయం ఇంకా వీడడం లేదు. రాష్ట్రాలను హఢలెత్తిస్తున్నాయి. వైరస్ కట్టడి చేసేందుకు నడుం బిగించాయి. అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికక్కడనే జన జీవనం స్తంభించిపోయింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుత�