Home » AP
రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాప�
దక్షిణకొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీజేపీ ఒకటంటే, వైసీపీ రెండు అంటోంది. బీజేపీ, వైసీపీ నేతల మధ్య
కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 75 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 722కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 20మంది చనిపోయారు. 92మంది కరోనా నుంచి కోలుకుని �
ఏపీలో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఇప్పటికే ఏపీలో 603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్జోన్లను ప్రకటించింది. మొత్తం 97 మండ�
కొవిడ్ –19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దక్షిణ కొరియా నుంచి టెస్టింగ్ కిట్లు తెప్పించడంతో పాటు జిల్లాల వారీగా తీసుకునే చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో తాజాగా నమోదై�
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రత్యక్ష పన్నుల రూపంలో రావాల్సిన రూ.6వేల కోట్లు నష్టం వచ్చిందని రెవెన్యూ శాఖ చెప్పింది. ప్రత్యక్ష పన్నులతో పాటు పరోక్షంగా రావాల్సిన పన్ను�
కరోనా వైరస్ వ్యాపించకుండా..కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్ ప్రోఫెసర్ మెచ్చుకున్నారు. విదేశాల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు చూడలేదని, స్టార్ హోటల్స్ లను తలపించేలా ఉన్నాయని కితాబిచ్చారు. అసలు ఏపీలో జరుగుతున్న పరిణా
ఏపీలో కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలోనూ మర్కజ్ కనెక్షన్తో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మర్కజ్ కాంటాక్టు వ్యక్తులు వేలల్లో ఉండడంతో వారికి కరోనా నిర్�
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 572కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో 14 మంది చనిపోగా… 35 మంది కరోనా మహమ్మారి నుంచి క�
కరోనా వైరస్ మహమ్మారి ఏపీలో కల్లోలం రేపుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే