Home » AP
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం(ఏప్రిల్ 17,2020) కొత్తగా మరో 38 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్లో తెలియజేశారు. వీటిలో
కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. కరోనా బాధితులను గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే ఇంటింటికి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు కరోనా ప్రభావిత ప్రా
మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు. ఇప్పుడు మరో షాకింగ్
ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువున్న జిల్లాల్లో కడప ఒకటి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కడన జిల్లాను హాట్స్పాట్గా కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 525కి చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా �
విశాఖపట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా జిల్లాలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. అయితే అందరి దృష్టి మాత్రం విశాఖపై ఉంది.. ఎందుకంటే..గత కొన్ని రోజులుగా
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఒక్కరోజే మరో 44 మందికి కరోనా పాజిటివ్ రాగా… మొత్తం కేసులు 483కు పెరిగాయి. వీటిల్లో ఎక్కువగా… ఢిల్లీ జమాత్కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యు�
ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించడమే కాకుండా..3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా చెల్లించామని సీఎం జగన్ వెల్�