AP

    కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

    April 6, 2020 / 05:30 PM IST

    కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.

    ఏపీలో కరోనా : 12 గంటలు..14 కొత్త కేసులు..

    April 6, 2020 / 10:41 AM IST

    ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల్లో 14 కొత్త కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో కరోనా కేసులు 266కు పెరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా  56 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఇక  నెల్లూరులో 34, గుంటూరు జ�

    ఏపీలో హై అలర్ట్ : సీఎం జగన్ ఆదేశాలు..ఆ ఇళ్లకు రాకపోకలు బంద్

    April 6, 2020 / 07:09 AM IST

    కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్‌ అయ్యింది. కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో నోటీసులను వైద్య ఆరోగ్య సిబ్బంది అంటిస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్‌ చేశారు. ఇంటింటికీ ర్యాపిడ్�

    ఏపీలో కరోనా అప్‌డేట్: 266కి పెరిగిన కరోనా కేసులు

    April 6, 2020 / 06:12 AM IST

    కరోనా వైరస్‌(కోవిడ్‌–19) దేశవ్యాప్తంగానూ, రాష్ట్ర వ్యాప్తంగానూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నాలుగు వేలకు దాటిపోగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కేసులు 266కు చేరుకున్నాయి. మర్కజ్‌ సదస్సు కేసులు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతూనే ఉన్న�

    ఏపీలో 252కు చేరిన కరోనా కేసులు…24 గంటల్లో 60 మందికి పాజిటివ్ 

    April 5, 2020 / 09:24 PM IST

    మర్కజ్‌ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.

    కరోనా బాధితులను నేరస్థులుగా చూడొద్దు : సీఎం జగన్

    April 4, 2020 / 11:47 AM IST

    ఏపీలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయమిదిగా పేర్కొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనాను దూరం చేయాలని పిలుపునిచ్చారు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, లాక్ డౌన్ నిబంధనల�

    వైఎస్ఆర్ నాటి చట్టాన్ని మళ్లీ తీసుకురావాలి

    April 3, 2020 / 10:17 AM IST

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేశంలోనే తొలిసారిగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యసిబ్బంది, ఆస్పత్రులపై దాడులకు వ్యతిరేకంగా 2007లో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్‌ రాజశేఖర్‌ర

    ఏపీపై కరోనా ఎఫెక్ట్: 161కి చేరుకున్న బాధితుల సంఖ్య

    April 3, 2020 / 05:27 AM IST

    కరోనా దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద గట్టిగా పడుతుంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. లేటెస్ట్‌గా మరో పన్నెండు కరోనా కేసులు పాజిటివ్ తేలినట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సం

    ఏపీలో రూ.వెయ్యి ఇచ్చేది రేపటి నుంచే!

    April 3, 2020 / 02:51 AM IST

    గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ డబ్బును పంపిణీ చేయనున్నారు. రూ.వెయ్యి అందించే సమయంలోనూ పింఛన్ పంపిణీకి అనుసరించిన విధానాన్నే అమలు చేయనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి డబ్బు అందజేసి.. ఆ కుటుంబ పెద్ద ఫోటోను తీసుకోనున్నారు.(అర్థనగ్నంగా వార్డుల్లో కరోనా

    ఏపీలో తబ్లిగ్ జమాత్ కల్లోలం..758 మందిలో 91 మందికి పాజిటివ్

    April 2, 2020 / 12:08 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కాటేస్తోంది. కేసుల సంఖ్ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 02వ తేదీ గురువారం మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ వెల్లడించారు. ఈ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసు�

10TV Telugu News