Home » AP
ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అన్ని జిల్లాల్లో ఈ రాకాసి విజృంభిస్తోంది. కానీ రెండు జిల్లాలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో అందరి దృష్టి అటు వైపు మళ్లుత
ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తో�
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 111కు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 67 కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,
కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు.
ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫీవర్ నెలకొంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమౌతుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. మొదటలో ఈ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడం, కాంటాక్ట్ కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తగిన �
ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.