AP

    ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే.. మార్చి 26లోగా పూర్తి చేయాలి : జగన్

    March 24, 2020 / 03:49 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నమోదు చేయనున్నారు. ఈ నెల గురువారం (మార్చి 26)లోగా సర్వే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించార

    కరోనా కట్టడికి ఏపీలో తెలంగాణ తరహా ఆంక్షలు

    March 24, 2020 / 12:47 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన జగన్ సర్కార్, తెలంగాణ తరహాలో ఆంక్షలు విధించనుంది. ఉదయం, సాయంత్రం

    స్విస్ టెక్నాలజీతో ఏపీలో పేదలకు ఇళ్లు

    March 23, 2020 / 03:21 AM IST

    ఏపీలో పేదలకు నిర్మించే ఇళ్లకు స్విస్ టెక్నాలజీ వాడనుంది ప్రభుత్వం. ఇండో–స్విస్‌ టెక్నాలజీతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తేవాలనుకుంటోంది. ఈ కారణంగా విద్యుత్‌ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డి�

    ఏపీలో కరోనా : కృష్ణాలో 787 మంది గృహ నిర్భందం

    March 21, 2020 / 01:07 AM IST

    ఆంధ్రప్రదేశ్‌నూ కరోనా కలవరపెడుతోంది. ఏపీలో ఇప్పటి వరకు మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడికి అప్రమత్తమైంది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు ప

    వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

    March 21, 2020 / 12:54 AM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. పేదలు అందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకుని వచ్చిన కార్యక్రమం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అనే పేరు ఖరారు చేసి�

    ఈసీ లేఖ నిజమే..రమేశ్ కుమార్‌కు భద్రత కల్పిస్తాం – కిషన్ రెడ్డి

    March 20, 2020 / 06:56 AM IST

    ఏపీ రాష్ట్రంలో ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన రాసినట్లుగా ప్రచారమౌతున్న లేఖపై..భద్రత విషయంలో కేంద్రం స్పందించింది. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 2020, మార్చి 20�

    ఏపీ ఎన్నికల కమిషనర్ పేరిట కేంద్ర హోం శాఖకు లేఖ..ఎవరు రాసుంటారు

    March 19, 2020 / 01:34 AM IST

    తనకు  ప్రాణహానీ ఉందని, తన కుటుంబానికి భద్రత కల్పించడి అంటూ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారంటే తేలికగా తీసిపారెయ్యలేం. కానీ నిమ్మగడ్డ రమేష్‌ కుమారే ఆ లేఖను రాశారా అన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఈ లెటర్ చూస్తే మాత్రం సాక్షాత్�

    ‘ఎన్నికల కమిషనర్ పై భౌతికదాడులు జరగొచ్చు’..  అమిత్ షాకు లేఖ రాసిన కన్నా

    March 18, 2020 / 03:49 PM IST

    కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు.

    ఏపీలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేశారు

    March 18, 2020 / 03:18 PM IST

    ఏపీలో ఎన్నికల కోడ్‌ను తాత్కాలికంగా ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఎన్నికల కోడ్‌ను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

    ‘నాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి’.. కేంద్రహోంశాఖకు ఈసీ రాశారంటున్న లేఖపై గందరగోళం

    March 18, 2020 / 01:58 PM IST

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖతో ఆంధ్రప్రదేశ్‌లో గందరగోళం నెలకొంది. ఎలక్షన్ కమిషనర్ రమేశ్‌కుమార్ పేరుతో మీడియాకు ఆ లేఖ అందింది.

10TV Telugu News