Home » AP
కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.
ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. సవివర కారణాలతో 3 పేజీల లేఖ రాశారు. ఎన్నికలు వాయిదాకు కారణాలను వివరించారు.
కరోనా నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని డా.కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ప్రపంచాన్ని కరోనా భయం వీడడం లేదు. వైరస్ విజృంభిస్తూ..వేలాది మందిని బలిగొంటోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాపించింది. 100 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఏపీ రాష్ట్రంలో అనుమానితుల సంఖ్య పెరుగుతుండడ�
ఎన్నికలు వాయిదా వేయడం కాదు...నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయితీల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆరు వారాలు పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇవాళ(15 మార్చి 2020) మొదటి దశ పంచాయితీ ఎన్నికలకు స
ఏపీ రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం యదేచ్చగా నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపక్షం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. త�
కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
తమకు ఇళ్ల పట్టాలు వస్తాయని, ఉగాది పండుగ రోజున పట్టా చేతికి అందుకోబోతున్నామని అనుకున్న పేదలకు షాకింగ్ న్యూస్ వినిపించింది ఈసీ. ఇళ్ల పట్టాలు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2020, మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజున ప్రతిష్టాత్మక�
గత ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో ఆత్మవిశ్వాసంతో పాటు జోష్ పెరిగితే.. టీడీపీలో మాత్రం ఆందోళన ఎక్కువైంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మళ్లీ పుంజుకొనేందుకు చేస్తోన్న ప్రయత్నాలను వైసీపీ దెబ్బతీస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితుల్ని పరిగణ�