Home » AP
మార్చి 9నాటికి భారత్లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణా
ఏపీలో 15 కార్పోషన్లకుగానూ 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
స్థానిక ఎన్నికల సమరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ�
జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు. భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది.కరోనా లక్�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలూ స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో తమకు బలం లేదని తెలిసినా.. బీజేపీ కూడా జనసేనతో కలిసి.. లోకల్ వార్కు సై అంటోంది. దీనికోసం కేడర్ను అన్�
ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలు, మహిళలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడనే అంశంపై వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2020, మార్చి 07వ తేదీ శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో కొ�
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరావు పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది.
ఏపీలో పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షల టైమింగ్. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశ