Home » AP
ఏపీలో లోకల్ పోరుకు రంగం సిద్ధమైంది.. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుంది. దీంతో టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు న�
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార – విపక్షాలు రెడీ అవుతున్నాయి. జడ్పీ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టాయి. అత్యధిక స్థానాలు గెలిచి .. ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారని నిరూపించాలని వైసీపీ �
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో మహిళలకు పెద్దపీట వేశారు. ఎనిమిది జిల్లాల్లో మహిళలే జెడ్పీ చైర్ పర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు IPSలకు పదోన్నతులు, బదిలీలు చేసింది జగన్ ప్రభుత్వం. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్గా హరీశ్ కుమార్ గుప్తా, మెరైన్ పోలీస్ చీఫ్గా ఎ.ఎస్.ఖాన్, ఆర్కే మీనాకు అదనపు డీజీగా పదోన్నతి లభించింది. గుంటూరు రేంజ్ ఐజీగ�
ఏపీలో సేకరించిన 11 మంది కరోనా అనుమానితుల నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్ వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కరోనా అప్రమత్తపై వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్�
తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆరు నెలల పసిబాబు కిడ్నాప్ కు గురయ్యాడు. ఓ మహిళ స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో అదను చూసిన ఓ మహిళ ఆమె దగ్గర నుంచి పసిబాబును లాక్కుని తీసుకెళ్లిపోయింది. దీంతో కంగారు పడిన తల్లి వెంటనే
ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో తొలిరోజే పెన్షన్లు పంపిణీ దాదాపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.
ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి? పెద్దల సభ రద్దయినట్టేనా? లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా? బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీతో పాటు మండలి కూడా జరుగుతుందా?
ఏపీలో వాహనాలు ఉపయోగించే వారి జేబుకు మరింత చిల్లు పడనుంది. ఎందుకంటే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న వ్యాట్ ధరలను పెంచింది. పెట్రోల్పై లీటర్కు 76 పైసలు, డీజిల్పై రూపాయి 7 పైసలు (VAT) పెంచుతూ..ప్రభుత్వం 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం ఉత్తర్వ�