Home » AP
ఏపీలో అవినీతికి చెక్ పెట్టేందుకు ఏసీబీ దూకుడు పెంచుతోంది. లంచావతారాల పీచమణించేందుకు తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులు, సిబ్బంది వివరాలు చెప్పాలని ఏసీబీ కోరింది. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం జనరల్ అడ్మిన�
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోనంతకాలం ఇవే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి
భూ సేకరణ చేసే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. భూ యజమానిని సంతోష పెట్టి భూమి తీసుకోవాలే గానీ వారిని బాధ పెట్టి భూమిని తీసుకోవద్దనీ..అవసరమైతే భూమి గలవారికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని సూచించారు
తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలో కూడా భారీ కుంభకోణం జరిగినట్లుగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. 2014-19 మధ్య మందులు, వైద్య పరికరాలు కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయనీ..వ�
గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే రజనీ మరిది ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం కాగా..రజనీ మరిది గోపినాథ్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. కోటప్పకొండ… కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ
తాము కోరిన భూమి ఇవ్వలేదని గ్రామంలోని ఆరు ఉమ్మడి కుటుంబాలను పెద్దలు వెలివేశారు. అక్కడితో ఊరుకోలేదు. వారి ఇళ్ల చుట్టూ ఇనుమ కంచెలు కట్టేశారు. ఆ కంచె దాటి వాళ్లు బైటకు రాకూడదని ఆంక్షలు పెట్టారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ దారుణ ఘటన ఏపీలోని చిత్తూరు �
ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. పలువురు నాన్ కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) విడుదల �
ఏపీ, తెలంగాణలో జరిగిన ఐటీ దాడులపై వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ బినామీలపై ఐటీ దాడులు జరిగాయని మంత్రి బొత్స చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ, హైదరాబాద�