AP

    ఏపీలో మరో 80 కరోనా కేసులు.. కోవిడ్ @1177

    April 27, 2020 / 06:12 AM IST

    లాక్‌డౌన్ కారణంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతాయి అనుకుంటే రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌

    ఏపీలో మూడో విడత రేషన్ : బయో మెట్రిక్ తప్పనిసరి

    April 27, 2020 / 04:35 AM IST

    ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ చూస్తోంది. ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పేదలకు ఉపయ�

    ఏపీలో కరోనా @ 1016 : మృతులు 31 మంది

    April 26, 2020 / 03:01 AM IST

    ఏపీలో కరోనా మాత్రం రోజురోజుకు పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.  నిన్న కొత్తగా 61 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. 1016కి చ

    లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్

    April 25, 2020 / 12:36 PM IST

    కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశా�

    ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు, శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా ముగ్గురికి పాజిటివ్

    April 25, 2020 / 08:55 AM IST

    ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా

    మహిళా సంఘాలకు రూ.1400 కోట్లు, సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

    April 24, 2020 / 09:32 AM IST

    ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా నిలిచింది. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. శుక్రవారం(ఏప్రిల్ 24,2020) క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప�

    కరోనా కేసుల్లో తెలంగాణను ఏపీ దాటిపోనుందా?

    April 24, 2020 / 09:26 AM IST

    ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 62 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. ఇందులో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 145మంది కోలుకుని డిశ్చార్జ్ అయ�

    ఆ 4 జిల్లాలను వదలని కరోనా.. 66 శాతం కేసులు అక్కడే!

    April 24, 2020 / 01:41 AM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నాలుగు జిల్లాలను అసలు వదలడం లేదు. ఆ  జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అర్బన్‌ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ�

    ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి : సీఎం జగన్

    April 21, 2020 / 04:18 PM IST

    కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించ�

    ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి : సీఎం జగన్

    April 21, 2020 / 04:18 PM IST

    కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

10TV Telugu News