Home » AP
సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోయంబేడు మార్కెట్ వణుకు పుట్టిస్తోంది. దక్షిణాసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన కోయంబేడు కరోనా వైరస్ కు కేంద్రంగా మారింది. చెన్నై శివారులో విస్తరించి ఉన్న ఈ అతిపెద్ద మార్కెట్ నుంచే కరోనా విస్తరిస్తోంద
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ –19 పరీక్షలు కొనసాగుతున్నాయి. 2020, మే 13వ తేదీ బుధవారం వరకు 2,01,196 పరీక్షలు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మే 12వ తేదీ మంగళవారం ఒక్క రోజే 9,284 పరీక్షలు నిర్వహించారు. ప్రతి మిలియన్కు 3,768 పరీక్షలు చేశారు. వైరస్ సోకి చికిత్స పొంది..రికవరీ
తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం రాజుకుంది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఆజ్యం పోసింది. �
ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా
విశాఖలో స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు మంత్రులు నష్టపరిహారాన్ని అందజేశారు. కోటి రూపాయల చెక్కులను అందజేశారు. స్టైరిన్ గ్యాస్ లీక్ అయి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘఘటనకు మొత్తం 12మంది మృతి చెందారు. వారిలో ఎనిమిదిమంది బాధిత
కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. దానికి
ఆంధ్రప్రదేశ్ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 2020, మే 09వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 54మందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 19 వందల 30కు చేరుకుంది.