Home » AP
హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో ఇంటికెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మహబూబ్ నగర్ హైవేపై రద్దీ పెరిగి�
అధికారం చేపట్టిన రోజు నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి, అమలు చేస్తున్న సీఎం జగన్, ఇప్పుడు అత్య�
ఏపీలోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లి పోలీస్ స్టేషన్ లో 12మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుల్స్,నలుగురు హోంగార్డులకు కరోనా సోకింది. దీంతో వీరిని కర్నూలు, నంద్యాల కోవిడ్ సెంటర్లకు తరలించారు. ఈక్రమంలో క
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య 14వేలు దాటింది. తాజాగా 704 పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్త వాటిలో విదేశాలకు చెందిన 5, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 51 కేసులు ఉండగా.. రాష్ట్రంల�
ఏపీలో MSMEలకు రెండో విడతగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. MSMEలకు రూ.548 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట.. చెప్పిన తేదీ ప్రకారం.. గత మే నెలలో మొదటి విడతగా 450 కోట్లు రిలీజ్ చేశామని వైఎస్ జగన్మోహన
ఏపీలో కరోనా తీవ్ర కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 793 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 11 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా నమోదైన కేసు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన
ఏపీలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,
ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంద�