AP

    ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్

    July 7, 2020 / 05:06 PM IST

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ వ్యవహార�

    ఏపీలో రికార్డు స్థాయిలో 1,178 కరోనా కేసులు నమోదు, మరో 13మంది మృతి

    July 7, 2020 / 02:56 PM IST

    ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,178 కొత్త కేసులు నమోదవగా, మరో 13మంది కరోనాతో చనిపోయారు. తాజాగా నమోదైన కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 22

    కరోనా అనుమానమా, ఈ 3 విషయాలు అందరికీ తెలిసేలా చూడాలని సీఎం జగన్ ఆదేశం

    July 7, 2020 / 02:29 PM IST

    రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ పై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి సేవలు అందిస్తున్నారు అంటూ అధికారులు, కలెక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బందిని అభినందించారు. గతంలో రెండు మూడు కరోనా నిర్ధారణ టెస్టులు కూ

    ఇసుక కొరత అనే మాట వినిపించకూడదు, వారం రోజుల్లో స్టాక్‌ చేయాలి, సీఎం జగన్ ఆదేశం

    July 7, 2020 / 01:45 PM IST

    ఏపీలో ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయని, ఇసుక రీచుల్లోకి నీరు చేరుతోందని సీఎం జగన్ అన్నారు. దీంతో వారం రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో కావాల్సిన ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపి

    ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే…

    July 6, 2020 / 11:46 AM IST

    ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న �

    466 మంది పోలీసులకు కరోనా : డీజీపీ గౌతం సవాంగ్

    July 6, 2020 / 12:53 AM IST

    విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరో

    వామ్మో, ఏపీలో ఒక్కరోజే వెయ్యి కరోనా కేసులు, 14 మరణాలు

    July 5, 2020 / 03:20 PM IST

    ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరో 14మంది చనిపోయారు. 20,256 శాంపిల్స్‌ పరీక్షించగా 998 కేసులు నమోదయ్యాయి. వీటిలో 96

    మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే : సజ్జల రామక‌ృష్ణారెడ్డి

    July 2, 2020 / 09:01 PM IST

    టీడీపీ తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక‌ృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే ఉందని విమర్శించారు. చెప్పిన అబద్దాలను పదేపదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈమేరకు సజ్జల గురువారం (జూన్ 2, 1010) మీడియాతో మాట్లాడుతూ చం

    సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, రేపే 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ

    July 2, 2020 / 02:41 PM IST

    * ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం * ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’(APCOS) ద్వారా ప్రయోజనం * శుక్రవారం(జూలై 3,2020) క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమం * 47వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద�

    ఏపీలో 16వేలు దాటిన కరోనా కేసులు, ఆ 3 జిల్లాల్లో పరిస్థితి భయానకం

    July 2, 2020 / 02:18 PM IST

    ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 16వేల మార్క్ దాటడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 845 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చె�

10TV Telugu News