Home » AP
దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మించిన టీడీపీ కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. దానిని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని �
ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా సాగిపోతోంది. విడతలవారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మద్యపానం నిషేధానికి సంబంధించి
2020 ఏడాదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సెలవుల జాబితా విడుదల చేసింది. సాధారణ, ఆప్షనల్ సెలవులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఇందులో 17 పండుగ సెలవులు, 22
అమరావతి రాజధానిలో చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రియలో ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు.
సత్యదేవుని సన్నిధి అయిన అన్నవరం రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ చక్కటి అందమైన బెంచీలను ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు కూర్చోవటానికి మొక్కల బెంచీలను ఏర్పాటు చేసింది. అందంగా కనిపించటమే కాదు..చక్కగా పచ్చని మొక్కల పక్కన కూర్చున్�
ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.
ఏపీ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం జగన్ తెలిపారు.