Home » AP
చంద్రబాబు మాటల్లో అన్ పార్లమంటరీ పదాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇలాంటి పదాలు పార్లమెంటరీ వ్యవస్థకు మంచిదికాదన్నారు.
చంద్రబాబు పందికొక్కులాగా టీడీపీ పార్టీలోకి వచ్చి పార్టీ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారనీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సీఎం జగన్ అలా కాదు..వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..వ్యవస్థల్ని రూపొందించారనీ �
ఏపీలో దిశ చట్టాన్ని అభినందిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దిశా చట్టంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.
కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే రైతు సౌభాగ్య దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(డిసెంబర్ 12,2019) JNTU ఎదురుగా ఉన్న ఖాళీ
ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తె�
పీఎస్ఎల్వీ సీ-48 నింగిలోకి దూసుకెళ్లింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగ�
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలన్నారు సీఎం జగన్. షాద్ నగర్లో జరిగిన దిశ హత్యాచార ఘటనను ఉటంకిస్తూ..అత్యాచారాలకు..హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు మూడు వారాల్�
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తసరాల సమయం కొనసాగుతుంది. అధికార, విపక్షాల సభ్యులు మాట్లాడుతున్నారు. విద్యుత్ ఒప్పందాలపై సభలో చర్చ జరుగుతోంది. పీపీఏల్లో అవినీతి జరిగిందంటూ కమిటీ వేసిన ప్రభుత్వం ఏ సాధించిందని టీడీ�
‘వైఎస్సార్ కాపు నేస్తం పథకం’ కింద ఆరు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15వేల చొప్పున సాయం అందిస్తారు. వచ్చే మార్చిలో లబ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నేడు(09 డిసెంబర్ 2019) ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులపై చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధ