AP

    భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి: జీవీఎల్‌

    December 18, 2019 / 07:20 AM IST

    అసెంబ్లీలో జగన్ మాటలను బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చే అవకాశం ఉందని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్

    ఏపీకి వెనుకబడిన దేశం ఆదర్శమా? 

    December 18, 2019 / 06:36 AM IST

    ఏపీలో మూడు రాజధానులంటే సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ మహిళ మాట్లాడుతూ..ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీఎం జగన్ వెనుకబడిన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని సౌతాఫ్రికా లాగ�

    మూడు రాజధానుల రగడ :పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన..మా బిడ్డల బతుకు ఏం కావాలి?

    December 18, 2019 / 05:44 AM IST

    ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సీఎం ప్రకటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలనీ..రాజధాని �

    విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు అనుకూలం: ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది  

    December 18, 2019 / 05:11 AM IST

    ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో తీవ్రమైన అలజడి సృష్టిస్తోంది. ఈ అంశంపై గుడివాడ Ycp ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానులు ఉంటే ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ గా విశాఖపట్నం ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ది జరగ

    సౌతాఫ్రికా వెనుకబాటుకు మూడు రాజధానులే కారణం

    December 18, 2019 / 05:00 AM IST

    ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన కామెంట్స్ హాట్ హాట్ పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దీనిని వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది..అథోగతి పాలు చేస్తున్నారని, జాబ్స్ ఎలా వస్తాయి ? ఉపాధి ఎలా వస్తుంది ? ఇన్వెస్ట్ మెం�

    35వేల ఎకరాల సంగతేంటి? : జగన్ ప్రకటనతో రాజధాని ప్రాంత రైతుల్లో కలవరం

    December 18, 2019 / 04:52 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజధాని ప్రాంతవాసులు, రైతుల్లోనే కలవరం మొదలైంది.

    ఏపీలో త్రీ క్యాపిటల్స్.. బీజేపీ సపోర్టు

    December 18, 2019 / 01:08 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. జగన్ మరో తుగ్లక్ అని టీడీపీ అంటే.. ఒక్క అమరావతికే దిక్కులేదంటే.. మూడు రాజధానులా అంటూ జనసేన విమర్శించింది. కానీ బీజేపీ మా�

    ఏపీలో మూడు రాజధానులు : సౌతాఫ్రికా మోడల్ ఏంటీ

    December 18, 2019 / 12:59 AM IST

    ఏపీలో రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్న నేపథ్యంలో.. సీఎం జగన్ చెప్పిన సౌతాఫ్రికా మోడల్ ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దక్షిణాఫ్రికా దేశానికి మూడు రాజధానులున్

    ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు : సీఎం జగన్ వ్యాఖ్యలపై పవన్ స్పందన

    December 17, 2019 / 04:11 PM IST

    ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు...జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అయ్యేనా అని ప్రశ్నించారు.

    అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ : ఏపీకి మూడు రాజధానులు..!?

    December 17, 2019 / 03:19 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు. 

10TV Telugu News