AP

    30 రాజధానులంటూ వెటకారాలా? పెద్దిరెడ్డికి మతి ఉందా : రైతుల ఆగ్రహం

    December 20, 2019 / 06:23 AM IST

    ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఆగ్రహావేశాల్ని రగిలిస్తున్నాయి. ఏపికి మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామంటూ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంతంలోన�

    భూములిస్తే సరిపోదు : కన్నీటితో రోడ్డెక్కిన గృహిణులు

    December 20, 2019 / 05:59 AM IST

    ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు..మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాల మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి గడప దాటి బైటకు రాని మహిళలు కూడా రోడ్డెక్కారు. మా పిల్లల భవిష్య

    కడపలో మెడికల్ కాలేజ్‌, క్యాన్సర్ సెంటర్‌కు రూ.454కోట్లు

    December 20, 2019 / 02:30 AM IST

    కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్ గవర్నమెంట్ హాస్పిటల్ & మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రూ.347కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులలో ప్రస్తుతమున్న ప్రాంతీయ ఆసుపత్రిని 30

    ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఏపీ అగ్రస్థానం

    December 19, 2019 / 01:31 PM IST

    జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి.

    వైసీపీ ప్లాన్‌.. టీడీపీ నేతల్లో చీలిక తప్పదా?

    December 19, 2019 / 11:33 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా దెబ్బ తీయాలని అధికార వైసీపీ ప్లాన్‌లు వేసుకుంటోంది. ఇప్పటికే టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో బిజీగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీలో చీలిక తీసుకొచ్చే స్కెచ్�

    రాజధానికి పొలాలిచ్చి రోడ్డుమీద కూర్చునే ఖర్మ మాకేంటి 

    December 19, 2019 / 05:51 AM IST

    రాజధాని అమరావతిపై సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..మహిళలు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని �

    జగనన్నా..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టికొడతావా

    December 19, 2019 / 05:30 AM IST

    మా బాధలు అర్థం చేసుకున్న నాయకుడొచ్చాడని నమ్మాము..నీకు పాలాభిషేకం చేస్తే..మా  నోట్లో మట్టి కొడతావా సీఎం జగన్ బాబూ అంటే వాపోతున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలు. మహిళల ఓట్లతో సీఎం అయి ఇప్పుడు వారిని ఆవేదనకు గురిచేయటం సరైందికాదంటున్నార�

    రోడ్డెక్కిన మహిళలు : జగనన్నా..ఆడబిడ్డల ఆక్రోశం అర్థం చేసుకోవా..

    December 19, 2019 / 04:53 AM IST

    జగనన్నా..రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆక్రోశాన్ని అర్థం చేసుకోవా? ఇదే నీ పాలన..ఇదేనా ఓట్లు వేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అంటూ ఏపీ ఆడబిడ్డలు సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ అసెంబ్లీ �

    ఏపీకి 3 రాజధానులపై కొత్త ట్విస్ట్

    December 18, 2019 / 01:20 PM IST

    ఏపీకి 3 రాజధానులు రావొచ్చు అని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతి(లెజిస్లేచర్), విశాఖ(ఎగ్జిక్యూటివ్), కర్నూలులో(జ్యుడీషియల్) కేపిటల్స్

    విశాఖ పరిసరాల్లో వైసీపీ నేతలు భూములు కొన్నారు : దేవినేని ఉమ

    December 18, 2019 / 09:58 AM IST

    ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్త

10TV Telugu News