Home » AP
జంతువులకు జాతి వైరాలు ఉంటాయి. కోతుల్ని చూస్తే కుక్కలు మొరుగుతాయి. అలాగే పందుల్ని చూసినా కుక్కలు తరుముతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నీ కలిసి పందుల్ని తరమికొడతాయి. కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని పందులు పారిపోతాయి. కుక్క పిల్లలను కనిపిం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై అమరాతి ప్రాంత రైతులు మండిపడ్డారు. తమ్మినేని..ధర్మానలు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారనీ మా బాధలు మీకు బోగస్ గా కనిపిస్తున్నాయా? మా కష్టాలు మ�
రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రైతులు చేస్తున్న ఆందోళన ఉద్యమం అంతా బోగస్ అనీ..వారి ఆందోళనల్ని పట్టించుకోవాల్సి పనిలేదని అన్నారు. అమరావతి గ్రామాల్లో చేస్తున్న ఉద్యమం అంతా నాట
మూడు రాజధాలను విషయంలో జోక్యం చేసుకోండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి రైతులు లేఖలు రాశారు. తమ ఆధార్ కార్డు జిరాక్స్ లను లేఖలకు జత చేస్తూ రైతులు పెద్ద సంఖ్యలో ప్రధాని మోడీకి లేఖలు రాశారు. మీరే స్వయంగా వచ్చి ఏపీకి రాజధానిగా అమరావతికి శం
రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలు..ఆందోళనలు చేసేవారంతా రైతులు కాదనీ..రాజధాని అమరావతి పేరుతో రైతుల దగ్గర భూములు కొట్టేసినవారే ధర్నాలు చేస్తున్నారనీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పడ�
సీఎం జగన్ పిల్ల చేస్టలతో మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసేసి వేడుక చూస్తున్నారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు మంచి పాలన అందిస్తానని..ప్రజలతో ఓట్లు వేయించుకుని సీఎం అయిన జగన్ ఇప�
ఇప్పుడు హైదరాబాద్లో ఏ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసినా.. ఏపీ రాజధానుల విషయమే చర్చించుకుంటున్నారు. అక్కడి రాజధానులతో వీళ్లకేంటి పని అనే కదా మీ డౌట్? మరి వ్యాపారం అంటే అదే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా లేకున�
ప్రముఖ టెలికం నెట్వర్క్ ఎయిర్ టెల్ వాయిస్ ఓవర్ వైఫై సర్వీసు లాంచ్ చేసింది. ఈ సర్వీసును డిసెంబర్ నెలలో ఢిల్లీ NCR సర్కిల్ మాత్రమే తొలుత ఆరంభించగా.. ఇప్పుడు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఎయిర్ టెల్ వైఫై వాయిస్ కాల్ సర్వీసును అందుబాటులోకి త�
ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో
ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్ పడింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ